తొమ్మిది మంది పేకాటరాయుళ్ల అరెస్టు
ABN , First Publish Date - 2022-05-21T04:37:50+05:30 IST
దిగువగొట్టివీడు వద్ద తొమ్మిది మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేసినట్లు ఎస్ఐ రామాంజనేయుడు తెలిపారు.
చిన్నమండెం, మే20: దిగువగొట్టివీడు వద్ద తొమ్మిది మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేసినట్లు ఎస్ఐ రామాంజనేయుడు తెలిపారు. దిగువగొట్టివీడు దగ్గర పేకాడుతున్నారన్న సమాచారంతో సిబ్బందితో కలిసి దాడి చేసి తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని వా రి నుంచి రూ. 5,250 స్వాధీనం చేసుకుని కేసు నమో దు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.