జూదరుల అరెస్టు
ABN , First Publish Date - 2021-01-16T05:00:08+05:30 IST
మండలంలో వేర్వేరు ప్రాంతాల్లో పది మంది జూదరులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.29 వేలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ రాజరాజేశ్వర్రెడ్డి తెలిపారు.
సీకేదిన్నె, జనవరి 15: మండలంలో వేర్వేరు ప్రాంతాల్లో పది మంది జూదరులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.29 వేలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ రాజరాజేశ్వర్రెడ్డి తెలిపారు. ఆయన అందించిన వివరాల మేరకు సీకేదిన్నెలో 5 మందిని అరెస్టు చేసి రూ.21 వేలు, జమాల్పల్లెలో జూదమాడుతు న్న అయిదుగురిని అరెస్టు చేసి రూ.8 వేలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు.