ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులన్నీ చెల్లించాం: సీఎం
ABN , First Publish Date - 2020-03-31T21:29:43+05:30 IST
ఆరోగ్యశ్రీ కింద పెండింగులో ఉన్న బిల్లులన్నింటినీ చెల్లించినట్లు....
అమరావతి: ఆరోగ్యశ్రీ కింద పెండింగులో ఉన్న బిల్లులన్నింటినీ చెల్లించినట్లు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలపారు. ‘నెట్ వర్క్ ఆస్పత్రులకు బిల్లులన్నీ చెల్లించాం. ఇప్పటివరకు ఎటువంటి పెండింగ్లు లేవు’ అని జగన్ స్ఫష్టం చేశారు. అన్ని ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యం అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆయన సూచించారు.