పకడ్బందీగా లాక్‌డౌన్‌

ABN , First Publish Date - 2020-04-05T11:27:05+05:30 IST

బోథ్‌, సిరికొండ మండలాల్లో లాక్‌డౌన్‌ పకడ్బందీగా అమలు చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల

పకడ్బందీగా లాక్‌డౌన్‌

బోథ్‌/సిరికొండ, ఏప్రిల్‌ 4: బోథ్‌, సిరికొండ మండలాల్లో లాక్‌డౌన్‌ పకడ్బందీగా అమలు చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిత్యవసర వస్తువుల దుకాణాలను తెరిచి ఉంచగా పలు గ్రామాల ప్రజలు నిత్యావస రాల కోసం వచ్చారు. సామాజిక దూరం పాటిం చేలా పలువురు వ్యాపారస్తులు చూడడంతో పోలీసులు సైతం పకడ్బందీగా వ్యవహరించారు. 

Updated Date - 2020-04-05T11:27:05+05:30 IST