నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలు

ABN , First Publish Date - 2020-08-12T09:51:43+05:30 IST

అపర్ణ, హఫీజ్‌పేట 11 కేవీ విద్యుత్‌ ఫీడర్ల పరిధిలో మరమ్మతుల కారణంగా బుధవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం

నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలు

రాయదుర్గం, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): అపర్ణ, హఫీజ్‌పేట 11 కేవీ విద్యుత్‌ ఫీడర్ల పరిధిలో మరమ్మతుల కారణంగా బుధవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపేస్తున్నట్టు ఏఈ జె.రాఘవేందర్‌రావు తెలిపారు. అపర్ణ టవర్స్‌, అపర్ణ ఆర్చిడ్స్‌, ఇజ్జత్‌నగర్‌, సైబర్‌వ్యాలీ, వసంతసిటీ, గోపాల్‌రెడ్డినగర్‌ ప్రాంతాల్లో విద్యుత్‌ ఉండదని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా 11 కేవీ సిద్ధిఖ్‌నగర్‌ ఫీడర్‌ పరిధిలో మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు సిద్ధిఖ్‌నగర్‌, అంజయ్యనగర్‌లో విద్యుత్‌ ఉండదని ఆయన పేర్కొన్నారు.  

Updated Date - 2020-08-12T09:51:43+05:30 IST