సముద్రగర్భంలో క్రికెట్‌

ABN , First Publish Date - 2021-10-17T08:22:57+05:30 IST

ఐపీఎల్‌లో‘చెన్నై’ జట్టు విజయం కోసం అభిమానులు సముద్ర గర్భంలో క్రికెట్‌ ఆడారు.

సముద్రగర్భంలో క్రికెట్‌

చెన్నై (ఆంధ్రజ్యోతి): ఐపీఎల్‌లో‘చెన్నై’ జట్టు విజయం కోసం అభిమానులు సముద్ర గర్భంలో క్రికెట్‌ ఆడారు. టెంపుల్‌ అడ్వెంచర్‌ సంస్థ వ్యవస్థాపకుడు అరవింద్‌ నేతృత్వంలో చెన్నై నీలాంగరై సముద్రతీరంలో 12 అడుగుల లోతుకు వెళ్లి ఈతలో నిపుణులైన క్రీడాకారులు క్రికెట్‌ ఆడారు. తగిన భద్రతా పరికరాలతో వీరు బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేస్తూ సరదాగా గడిపారు.

Updated Date - 2021-10-17T08:22:57+05:30 IST