పండుగల సందర్భంగా ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక వడ్డన

ABN , First Publish Date - 2021-12-25T04:29:03+05:30 IST

పండుగల సందర్భంగా ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక వడ్డనకు రంగం సిద్ధం చేసింది. పండుగల స్పెషల్ బస్సులకు 50 శాతం ప్రత్యేక ఛార్జీ వసూలు చేయనుంది. సంక్రాంతికి ప్రత్యేక బస్సులు నడపనుంది. ఏపీలోని ..

పండుగల సందర్భంగా ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక వడ్డన

అమరావతి: పండుగల సందర్భంగా ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక వడ్డనకు రంగం సిద్ధం చేసింది. పండుగల స్పెషల్ బస్సులకు 50 శాతం ప్రత్యేక ఛార్జీ వసూలు చేయనుంది. సంక్రాంతికి ప్రత్యేక బస్సులు నడపనుంది. ఏపీలోని జిల్లాలతో పాటు హైదరాబాద్‌కు ప్రత్యేక బస్సులు నడపనుంది. విజయవాడ నుంచి 1266 ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనుంది. హైదరాబాద్‌, ఉత్తరాంధ్రకు ఎక్కువ బస్సులు నడపనుంది. పండుగల రద్దీ తట్టుకునేందుకు ఏపీఎస్‌ ఆర్టీసీ చర్యలు చేపట్టనుంది. 

Updated Date - 2021-12-25T04:29:03+05:30 IST