రాష్ట్రంలో ఏప్రిల్ 1నే పెన్షన్లు: సీఎం జగన్
ABN , First Publish Date - 2020-03-29T00:11:17+05:30 IST
రాష్ట్రంలో ఏప్రిల్ 1వ తేదీనే పెన్షన్లు ఇస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ఏప్రిల్ 4న నిరుపేదలకు రూ.1000 పంపిణీ చేస్తామన్నారు. ఆదివారం బియ్యం, కేజీ కంది పప్పు పంపిణీ చేస్తామని సీఎం తెలిపారు.
అమరావతి: రాష్ట్రంలో ఏప్రిల్ 1వ తేదీనే పెన్షన్లు ఇస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ఏప్రిల్ 4న నిరుపేదలకు రూ.1000 పంపిణీ చేస్తామన్నారు. ఆదివారం బియ్యం, కేజీ కంది పప్పు పంపిణీ చేస్తామని సీఎం తెలిపారు. ఏప్రిల్ 15న మరోసారి బియ్యం, కేజీ కందిపప్పు పంపిణీ చేస్తామని, ఏప్రిల్ 29న మూడోసారి ఉచితంగా బియ్యం, కేజీ కందిపప్పు పంపిణీ చేస్తామని జగన్ ప్రకటించారు.