BISలో మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్లు
ABN , First Publish Date - 2022-01-16T21:52:53+05:30 IST
భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్...
భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్)... మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 08
విభాగాలు: ఎన్ఐటిఎస్, ఎస్సీఎండీ, టీఎన్ఎండీ, పీఆర్టీడీ
అర్హత: ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్తోపాటు సంబంధిత స్పెషలైజేషన్లలో ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.1.50 లక్షలు చెల్లిస్తారు
ఎంపిక: స్క్రీనింగ్ టెస్ట్, షార్ట్లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ: ఎంప్లాయిమెంట్ న్యూస్లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 21 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్సైట్: https://www.bis.gov. in/