ఏపీపీజీసెట్ కౌన్సెలింగ్ వాయిదా
ABN , First Publish Date - 2021-01-27T05:54:08+05:30 IST
ఎంటెక్, ఎం.ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 27 నుంచి చేపట్టాల్సిన ఏపీపీజీసెట్ కౌన్సెలింగ్ను సాంకేతిక కారణాలతో వాయిదా వేసినట్టు కన్వీనర్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు.
విశాఖపట్నం, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): ఎంటెక్, ఎం.ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 27 నుంచి చేపట్టాల్సిన ఏపీపీజీసెట్ కౌన్సెలింగ్ను సాంకేతిక కారణాలతో వాయిదా వేసినట్టు కన్వీనర్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. కౌన్సెలింగ్కు సంబంధించిన పూర్తి వివరాలను ఈ నెల 31న వెల్లడిస్తామని ఆయన వెల్లడించారు.