ఏపీ పీసీసీ ఆఫీస్ బేరర్స్ జాబితా ఇదే..
ABN , First Publish Date - 2020-02-22T00:12:57+05:30 IST
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పీసీసీ ఆఫీస్స్ బేరర్స్ జాబితాను శుక్రవారం ఏఐసీసీ ప్రకటించింది.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పీసీసీ ఆఫీస్స్ బేరర్స్ జాబితాను శుక్రవారం ఏఐసీసీ ప్రకటించింది. 11 మంది ఉపాధ్యక్షులు, 18 మంది ప్రధాన కార్యదర్శులు.. 29 మందితో కోఆర్డినేషన్ కమిటీ, 18 మంది జిల్లా అధ్యక్షులు.. 12 మందితో రాజకీయ వ్యవహారాల కమిటీని ఏఐసీసీ ప్రకటించింది. కోఆర్డినేషన్ కమిటీలో సభ్యుడిగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు.