జనమే కదిలారు!

ABN , First Publish Date - 2021-10-28T08:04:11+05:30 IST

జనమే కదిలారు!

జనమే కదిలారు!

ఏదైనా సమస్యపై వార్త వస్తే ప్రభుత్వం స్పందించి పరిష్కరించేది. కానీ, ఇక్కడ సీన్‌ రివర్స్‌ అయ్యింది. పాలకులు ఎలాగూ పట్టించుకోరని భావించిన ప్రజలే నడుం బిగించారు. పశ్చిమగోదావరిజిల్లా, పొంగుటూరు-యాదవోలు రహదారిని స్వయంగా నిర్మించుకున్నారు. వర్షాలకు ఈ రోడ్డు దెబ్బతింది. మంగళవారం లారీలు, స్కూలు బస్సులు గోతుల్లో దిగబడిపోయాయి. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ లో కథనం ప్రచురితమైంది. దీంతో దేవరపల్లి లయన్స్‌ క్లబ్‌, స్థానిక ప్రజలు విరాళాలతో గోతులు పూడ్చుకున్నారు. - కొయ్యలగూడెం

Updated Date - 2021-10-28T08:04:11+05:30 IST