మైనార్టీ సబ్ప్లాన్కు త్వరలో చట్టబద్ధత: అంజాద్ బాషా
ABN , First Publish Date - 2021-09-18T09:46:41+05:30 IST
మైనార్టీ సబ్ప్లాన్కు త్వరలో చట్టబద్ధత: అంజాద్ బాషా
రాష్ట్రంలోని దాదాపు 9శాతం ఉన్న అల్పసంఖ్యాక వర్గాల సమగ్రాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేయడంలో భాగంగానే మైనార్టీ సబ్ప్లాన్కు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపిందని ఉపముఖ్యమంత్రి, మైనార్టీశాఖ మంత్రి అంజాద్ బాషా తెలిపారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో మైనార్టీ సబ్ప్లాన్కు చట్టబద్ధత కల్పించనున్నట్లు తెలిపారు.