సీఎంను విమర్శిస్తే ఊరుకోం: మంత్రి అమర్నాథ్‌

ABN , First Publish Date - 2022-08-15T23:35:37+05:30 IST

సీఎంను విమర్శిస్తే ఊరుకోం: మంత్రి అమర్నాథ్‌

సీఎంను విమర్శిస్తే ఊరుకోం: మంత్రి అమర్నాథ్‌

అనకాపల్లి: 2024లో జనసేన 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ సీట్లలో పోటీ చేస్తుందని పవన్‌ కల్యాణ్‌ ప్రకటించాలని మంత్రి అమర్నాథ్‌ అన్నారు. ప్యాకేజీల స్టార్ పవన్‌.. వైసీపీని, సీఎంను విమర్శిస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఎంతసేపూ ఏ పార్టీకి కొమ్ముకాయాలన్నదే పవన్ తపన అని ఆయన విమర్శించారు. 


Updated Date - 2022-08-15T23:35:37+05:30 IST