AP News: అందుకే విజయ్‌పై అక్రమ కేసులు : దేవినేని ఉమ

ABN , First Publish Date - 2022-10-02T20:45:24+05:30 IST

Amaravathi: ఐటీడీపీ ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తున్నందుకే చింతకాయల విజయ్‌పై అక్రమ కేసులు పెట్టారని టీడీపీ నేత దేవినేని ఉమ ఆరోపించారు. పేదలకు ఇసుక అందకుండా వైసీపీ నాయకులు ఇసుక దందాకు తెగబడ్డారని, వైవీ సుబ్బారెడ్డి అండతో కృష్ణా నదిని మైలవరం ఎమ్మెల్యే తవ్వేసి ఇసుకను అమ్ముకుంటున్నాడని ఆరోపించారు. బడుగు, బలహీన వర్గాలను అణచివేసేందుకు జగన్ యత్నిస్తున్నాడని విమర్శించారు.

AP News: అందుకే విజయ్‌పై అక్రమ కేసులు :  దేవినేని ఉమ

Amaravathi: ఐటీడీపీ ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తున్నందుకే చింతకాయల విజయ్‌పై పోలీసులు అక్రమ కేసులు పెట్టారని టీడీపీ నేత దేవినేని ఉమ ఆరోపించారు. పేదలకు ఇసుక అందకుండా వైసీపీ నాయకులు ఇసుక దందాకు తెగబడ్డారని, వైవీ సుబ్బారెడ్డి అండతో కృష్ణా నదిని మైలవరం ఎమ్మెల్యే తవ్వేసి ఇసుకను అమ్ముకుంటున్నాడని ఆరోపించారు. బడుగు, బలహీన వర్గాలను అణచివేసేందుకు జగన్ యత్నిస్తున్నాడని విమర్శించారు. 

Updated Date - 2022-10-02T20:45:24+05:30 IST