పోలీసుల తీరుపై టీడీపీ నేతల ఆగ్రహం
ABN , First Publish Date - 2022-06-04T21:59:14+05:30 IST
పిఠాపురంలో టీడీపీ దళిత గర్జన ఏర్పాటు చేశారు. దళిత గర్జనకు అనుమతి లేదంటూ...టీడీపీ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు.
కాకినాడ: పిఠాపురంలో టీడీపీ దళిత గర్జన ఏర్పాటు చేశారు. దళిత గర్జనకు అనుమతి లేదంటూ...టీడీపీ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. టీడీపీ నేతలు కొండబాబు, ఎంఎస్ రాజుతో పాటు మరో 15 మందిని అదుపులోకి తీసుకుని పీఎస్కు తరలించారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.