AP News: పింగళి వెంకయ్య స్వగ్రామం భట్ల పెనుమర్రు రోడ్డుకు మోక్షం
ABN , First Publish Date - 2022-08-03T01:38:28+05:30 IST
Krishna Dist: జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య (Pingali Venkaiah) స్వగ్రామం భట్ల పెనుమర్రు రోడ్డుకు మోక్షం లభించింది. చాలాకాలంగా గ్రామ రహదారి దెబ్బతింది. మరమ్మతులకు నోచుకోలేదు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి (Krishna Reddy)
Krishna Dist: జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య (Pingali Venkaiah) స్వగ్రామం భట్ల పెనుమర్రు రోడ్డుకు మోక్షం లభించింది. చాలాకాలంగా గ్రామ రహదారి దెబ్బతింది. మరమ్మతులకు నోచుకోలేదు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి (Krishna Reddy) చొరవతో రోడ్డు మర్మమతుకు నిధులు మంజూరయ్యాయి. రూ.1.50కోట్ల ఎన్ఆర్ గ్రాంట్ విడుదలైంది. భట్ల పెనుమర్రు మీదుగా కూచిపూడి నుంచి అయినంపూడి వరకు 7 కిలోమీటర్ల మేర రహదారి మరమత్తుకు కలెక్టర్ రంజిత్ భాష, ఎమ్మెల్యే అనిల్ కుమార్ (MLA Anil Kumar) శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు కిషన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.