విద్యుత్ స్దంభాన్ని ఢీకొట్టిన కారు

ABN , First Publish Date - 2022-05-24T21:35:46+05:30 IST

విద్యుత్ స్దంభాన్ని ఢీకొట్టిన కారు

విద్యుత్ స్దంభాన్ని ఢీకొట్టిన కారు

నంద్యాల: శ్రీశైలం సాక్షిగణపతి ఆలయం సమీపంలో అదుపు తప్పి విద్యుత్ స్దంభాన్ని కారు ఢీకొట్టింది. అయితే పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం కారులోని వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. హైద్రాబాద్ నుంచి శ్రీశైలం వస్తున్న సమయంలో ఘటన చోటుచేసుకుంది.  కరెంట్ పోల్‌ను ఢీకొట్టి రోడ్డుపక్కన ఉన్న సైడ్ వాల్ పైకి ఎక్కి కారు నిలబడి ఆగడంతో ప్రమాదం తప్పింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నమని ఎస్ ఐ వెంకటరెడ్డి తెలిపారు. 

Updated Date - 2022-05-24T21:35:46+05:30 IST