Nara Lokeshపై హత్యాయత్నం కేసు

ABN , First Publish Date - 2021-10-20T19:46:59+05:30 IST

టీడీపీ ఆఫీస్‌కి వచ్చిన సీఐ నాయక్‌పై దాడి చేశారంటూ కేసు నమోదు చేశారు. మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

Nara Lokeshపై హత్యాయత్నం కేసు

అమరావతి: టీడీపీ ఆఫీస్‌కి వచ్చిన సీఐ నాయక్‌పై దాడి చేశారంటూ నారా లోకేశ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఏ1గా లోకేష్, ఏ2గా అశోక్ బాబు, ఏ3గా ఆలపాటి రాజా, ఏ4గా తెనాలి శ్రావణ్ ఉన్నారు. హత్యాయత్నం సహా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. సీఐ నాయక్‌పై దాడి చేశారంటూ టీడీపీ నేతలపై అభియోగాలు మోపారు. 

Updated Date - 2021-10-20T19:46:59+05:30 IST