AP News: లంచం తీసుకుంటూ దొరికిపోయాడు
ABN , First Publish Date - 2022-09-22T22:20:30+05:30 IST
శ్రీ సత్య సాయి జిల్లా: ప్లాన్ అప్రూవల్ కోసం లంచం డిమాండ్ చేశాడు. డీల్ కుదుర్చుకుని లంచం పుచ్చుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన శ్రీ సత్య సాయి జిల్లాలో జరిగింది. హిందూపురం మున్సిపల్ కార్యాలయంలో ఆర్ఐ పనిచేస్తున్నారు షఫీఉల్లా. హిందూపురం పట్టణం మార్కండేయ నగర్లో ఇంటి నిర్మాణానికి సంబంధించి ప్లాన్ అప్రూవల్ కోసం ఇంటి యజమాని షఫీఉల్లాను సంప్రదించారు. అందుకు షఫీఉల్లా రూ. 15 వేలు లంచం డిమాండ్ చేశాడు. గురువారం టౌన్ ప్లానింగ్ సెక్షన్లో లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యం
శ్రీ సత్య సాయి జిల్లా: ప్లాన్ అప్రూవల్ కోసం లంచం డిమాండ్ చేశాడు. డీల్ కుదుర్చుకుని లంచం పుచ్చుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన శ్రీ సత్య సాయి జిల్లాలో జరిగింది. హిందూపురం మున్సిపల్ కార్యాలయంలో ఆర్ఐ పనిచేస్తున్నారు షఫీఉల్లా. హిందూపురం పట్టణం మార్కండేయ నగర్లో ఇంటి నిర్మాణానికి సంబంధించి ప్లాన్ అప్రూవల్ కోసం ఇంటి యజమాని షఫీఉల్లాను సంప్రదించారు. అందుకు షఫీఉల్లా రూ. 15 వేలు లంచం డిమాండ్ చేశాడు. గురువారం టౌన్ ప్లానింగ్ సెక్షన్లో లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు.