రాజధాని రైతులకు కౌలు డబ్బులు జమ చేసిన సీఆర్డీఏ

ABN , First Publish Date - 2022-06-27T22:59:08+05:30 IST

రాజధాని రైతులకు కౌలు డబ్బులు సీఆర్డీఏ జమ చేసింది. మొత్తం 24 వేల మంది రైతులకు రూ.270 కోట్ల చెల్లించారు.

రాజధాని రైతులకు కౌలు డబ్బులు జమ చేసిన సీఆర్డీఏ

అమరావతి: రాజధాని రైతులకు కౌలు డబ్బులు సీఆర్డీఏ జమ చేసింది. మొత్తం 24 వేల మంది రైతులకు రూ.270 కోట్ల చెల్లించారు. కౌలు చెల్లింపులో ప్రభుత్వం జాప్యం చేస్తుందంటూ.. జూన్‌లో రైతులు, టీడీపీ నేత పోతినేని శ్రీనివాసరావు హైకోర్టుకు వెళ్ళారు. రైతుల తరపున లాయర్ కారుమంచి ఇంద్రనీల్ పిటిషన్ వేశారు. రేపు పిటిషన్ విచారణకు రానున్న నేపథ్యంలో ఏపీ సర్కార్ రైతులకు కౌలు డబ్బులు జమ చేసింది. 

Updated Date - 2022-06-27T22:59:08+05:30 IST