గూడూరు ప్రభుత్వాస్పత్రిలో కరోనా కలకలం
ABN , First Publish Date - 2022-01-18T22:35:30+05:30 IST
గూడూరు ప్రభుత్వాస్పత్రిలో కరోనా కలకలం రేగింది. ఆరుగురు డాక్టర్లకు కరోనా పాజిటివ్గా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు.
నెల్లూరు: గూడూరు ప్రభుత్వాస్పత్రిలో కరోనా కలకలం రేగింది. ఆరుగురు డాక్టర్లకు కరోనా పాజిటివ్గా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. అలాగే శ్రీహరి కోట అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో కరోనా కలకలం రేగింది. 92 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారించారు.