కాశీపట్నం సమీపంలో భారీగా గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2022-07-25T02:23:40+05:30 IST

కాశీపట్నం సమీపంలో భారీగా గంజాయి పట్టివేత

కాశీపట్నం సమీపంలో భారీగా గంజాయి పట్టివేత

అల్లూరి: జిల్లాలోని అనంతగిరి మండలం కాశీపట్నం సమీపంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా 1500 కేజీల గంజాయి పట్టుబడింది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారినుంచి 2 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ వాహనాలను సీజ్  చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2022-07-25T02:23:40+05:30 IST