ప్రకాశం: జిల్లాలోని కొరిశపాడు సమీపంలో కోడిపందాల శిబిరంపై పోలీసుల దాడి చేశారు. ఈ దాడిలో 12 మంది నిందితులను అరెస్ట్ అరెస్ట్ చేశారు. వారి నుంచి 4 కోళ్లు, 6 బైక్లు, రూ.3500 నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
ఇవి కూడా చదవండి