రెచ్చిపోయిన దొంగలు... పట్టపగలు చోరీ
ABN , First Publish Date - 2022-04-14T22:27:33+05:30 IST
రెచ్చిపోయిన దొంగలు... పట్టపగలు చోరీ
కర్నూలు: జిల్లాలోని ఎమ్మిగనూరు మునెప్పనగర్లో దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలు భారీ చోరీకి పాల్పడ్డారు. రూ.15 లక్షలు, 10తులాల బంగారంను దొంగలు అపహరించారు. జరిగిన ఈ విషయంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. బాధితులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.