రైల్వే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హోమ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ
ABN , First Publish Date - 2022-05-18T23:27:50+05:30 IST
రైల్వే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హోమ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ
అమరావతి: రైల్వే డీజీపీగా ఉన్న హరీష్ కుమార్ గుప్తాను హోమ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేశారు. హోమ్శాఖ కార్యదర్శిగా ఉన్న కుమార్ విశ్వజిత్ను రైల్వే అడిషనల్ డీజీగా ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేసింది.