రామకుప్పంలో కొనసాగుతున్న ఉద్రిక్తత
ABN , First Publish Date - 2021-12-22T16:10:44+05:30 IST
రామకుప్పంలో కొనసాగుతున్న ఉద్రిక్తత
చిత్తూరు: జిల్లాలోని రామకుప్పంలో ఉద్రిక్తత కొనసాగుతుంది. అంబేద్కర్ విగ్రహాన్ని యథాస్థానంలో ప్రతిష్టించేవరకు ఆందోళన విరమించేదిలేదని ప్రభుత్వానికి దళితులు అల్టిమేటం జారీ చేశారు. ఆందోళనను విరమింపజేసేందుకు పోలీసుల ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు, దళితుల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో6 ఎస్సై వెంకటశివకుమార్కు గాయాలయ్యాయి.