విషాదం... తల్లీకొడుకు మృతి... కొడలి పరిస్థితి విషమం
ABN , First Publish Date - 2022-08-18T14:13:48+05:30 IST
విషాదం... తల్లీకొడుకు మృతి... కొడలి పరిస్థితి విషమం
గుంటూరు: జిల్లాలోని తెనాలి మండలం కొలకలూరులో విషాదఘటన చోటుచేసుకుంది. అప్పుల బాధతో తల్లి, కొడుకు, కోడలు పురుగుల మందు తాగారు. వారిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లి, కొడుకు మృతి చెందగా కోడలు పరిస్థితి విషమంగా ఉంది. మృతులు వసుంధర, కిరణ్గా గుర్తించారు. జరిగిన ఈ విషయంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.