పులిచింతల ప్రాజెక్టులో గరిష్ట స్థాయికి నీటిమట్టం

ABN , First Publish Date - 2021-07-23T03:47:18+05:30 IST

పులిచింతల ప్రాజెక్టులో గరిష్ట స్థాయికి నీటిమట్టం

పులిచింతల ప్రాజెక్టులో గరిష్ట స్థాయికి నీటిమట్టం

గుంటూరు: పులిచింతల ప్రాజెక్టులో గరిష్ట స్థాయికి నీటిమట్టం చేరుకుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 43.59 టీఎంసీల నీరు చేరింది. జలాశయం పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలుగా ఉంది. ఏ నిమిషంలోనైనా ప్రాజెక్టు గేట్లు అధికారులు ఎత్తనున్నారు. 50వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశమున్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రాజెక్టు ఎగువ, దిగువ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Updated Date - 2021-07-23T03:47:18+05:30 IST