సంగం డెయిరీ చైర్మన్ క్వాష్ పిటిషన్పై హైకోర్టులో విచారణ
ABN , First Publish Date - 2021-06-18T02:55:20+05:30 IST
సంగం డెయిరీ చైర్మన్ క్వాష్ పిటిషన్పై హైకోర్టులో విచారణ
హైదరాబాద్: సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర క్వాష్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసు క్వాష్ చేయాలని పిటిషన్ దాఖలైంది. కౌంటర్ వేయాలని ఏసీబీకి ఏపీ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు 3 వారాలకు వాయిదా వేసింది.