ఏపీ హైకోర్టులో లక్ష్మీనారాయణ ముందస్తు బెయిల్ పిటిషన్
ABN , First Publish Date - 2021-12-13T19:08:29+05:30 IST
స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏ2గా ఉన్న లక్ష్మీనారాయణ ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏ2గా ఉన్న లక్ష్మీనారాయణ ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం కోర్టులో లంచ్మోషన్ పిటిషన్ను వేశారు. లక్ష్మీనారాయణ ఈరోజు విచారణకు రావాలని ఏపీ సీఐడీ నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా తీవ్ర అస్వస్థతతో హైదరాబాద్లో లక్ష్మీనారాయణ చికిత్స పొందుతున్నారు.