వైసీపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్

ABN , First Publish Date - 2021-09-16T20:11:15+05:30 IST

ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

వైసీపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్

అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీ భవనాలకు వైసీపీ రంగులు వేయడంపై న్యాయంస్థానం మండిపండి. దీనిపై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది. గత విచారణ సందర్భంగా పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాల కృష్ణ ద్వివేది, స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఎండీని ఇవాళ కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. దీంతో వారు ధర్మాసనం ముందు హాజరయ్యారు. అక్టోబరు 6వ తేదీలోపు రంగులు తొలగించాలని ఆదేశిస్తూ.. పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది.

Updated Date - 2021-09-16T20:11:15+05:30 IST