కాకినాడ మేయర్ అవిశ్వాస తీర్మానంపై హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2021-10-25T20:54:10+05:30 IST

కాకినాడ మేయర్ అవిశ్వాస తీర్మానంపై హైకోర్టులో విచారణ జరిగింది. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా అవిశ్వాస తీర్మానం పెట్టారంటూ కోర్టుకు మాజీ మేయర్ పావని తరపు న్యాయవాది రఘు తెలిపారు.

కాకినాడ మేయర్ అవిశ్వాస తీర్మానంపై హైకోర్టులో విచారణ

అమరావతి: కాకినాడ మేయర్ అవిశ్వాస తీర్మానంపై హైకోర్టులో విచారణ జరిగింది. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా అవిశ్వాస తీర్మానం పెట్టారంటూ కోర్టుకు మాజీ మేయర్ పావని తరపు న్యాయవాది రఘు తెలిపారు. ఫాం 1 నోటీసుకు కలెక్టర్ కాపీ ఆఫ్ మోషన్ జతపర్చలేదని లాయర్‌ పేర్కొన్నారు. ఏజీ ఒపీనియన్ ప్రకారం వ్యవహరించామని కోర్టుకు కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. తదుపరి విచారణ రెండు వారాలకు కోర్డు వాయిదా వేసింది. 

Updated Date - 2021-10-25T20:54:10+05:30 IST