ఏపీకి ఇద్దరు ఎక్సైజ్‌ అధికారులు

ABN , First Publish Date - 2020-07-11T08:44:18+05:30 IST

ఏపీకి ఇద్దరు ఎక్సైజ్‌ అధికారులు

ఏపీకి ఇద్దరు ఎక్సైజ్‌ అధికారులు

తెలుగు రాష్ర్టాల మధ్య ఉద్యోగుల విభజనలో భాగంగా తాజాగా మరో ఇద్దరు ఎక్సైజ్‌ అధికారులను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. ఇప్పటివరకూ తెలంగాణ ఎక్సైజ్‌ శాఖలో పనిచేసిన ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఎం.శంకరయ్య, అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ వి.వివేక్‌లను ఏపీకి పంపారు.

Updated Date - 2020-07-11T08:44:18+05:30 IST