పీఆర్సీపై కొనసాగుతున్న AP సర్కార్ కసరత్తు
ABN , First Publish Date - 2021-12-16T16:56:32+05:30 IST
పీఆర్సీపై రాష్ట్ర ప్రభుత్వ కసరత్తు కొనసాగుతోంది.
అమరావతి: పీఆర్సీపై రాష్ట్ర ప్రభుత్వ కసరత్తు కొనసాగుతోంది. గురువారం ఉదయం సీఎం జగన్తో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. నిన్న ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల వివరాలను సీఎం జగన్కు మంత్రి బుగ్గన, సజ్జల వివరించనున్నారు.