AP: డిగ్రీ కళాశాలలో ఇంగ్లీష్ మీడియంపై సర్కార్ ఉత్తర్వులు

ABN , First Publish Date - 2021-09-17T17:28:57+05:30 IST

రాష్ట్రంలోని అన్ని డిగ్రీ కళాశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

AP: డిగ్రీ కళాశాలలో ఇంగ్లీష్ మీడియంపై సర్కార్ ఉత్తర్వులు

అమరావతి: రాష్ట్రంలోని అన్ని డిగ్రీ కళాశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం ఉన్నత విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర జీవో నెంబర్ 49ని జారీ చేశారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్, కళాశాల విద్యాశాఖ కమిషనర్ వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 2021- 22 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. 

Updated Date - 2021-09-17T17:28:57+05:30 IST