కృష్ణా నదీ యాజమాన్య బోర్టుకు ఏపీ ప్రభుత్వం లేఖ
ABN , First Publish Date - 2022-04-05T13:00:53+05:30 IST
కృష్ణా నదీ యాజమాన్య బోర్టుకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది.
అమరావతి: కృష్ణా నదీ యాజమాన్య బోర్టుకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి పేరుతో ఈ లేఖ ఉంది. విద్యుత్ ఉత్పత్తికి సాగర్ నుంచి తెలంగాణ నీటి వినియోగం అడ్డుకోవాలని ఈ లేఖలో విన్నవించారు.తాగు నీటికి లేకుండా విద్యుత్ ఉత్పత్తికి ఎలా చేస్తారని నిలదీశారు. కృష్ణా నీటిని తెలంగాణ దుర్వినియోగం చేస్తుందని ఏపీ ప్రభుత్వం ఆ లేఖలో ఆక్షేపించింది.