సర్పంచ్లకు ఏపీ సర్కార్ ఝలక్
ABN , First Publish Date - 2021-08-14T16:03:19+05:30 IST
స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలలో సర్పంచ్లకు రాష్ట్ర ప్రభుత్వం జలక్ ఇచ్చింది.
గుంటూరు: స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలలో సర్పంచ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా కమిటి ఛైర్మన్లతో జెండా ఎగురవేయించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో సర్పంచ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.