ఉద్యోగుల పీఆర్సీతో పాటు ఇతర అంశాలపై వివరణ ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం
ABN , First Publish Date - 2022-01-19T17:49:35+05:30 IST
ఉద్యోగుల పీఆర్సీతో పాటు ఇతర అంశాలపై ఏపీ ప్రభుత్వం వివరణ ఇవ్వనుంది. ఈ మేరకు నేటి మధ్యాహ్నం..
అమరావతి : ఉద్యోగుల పీఆర్సీతో పాటు ఇతర అంశాలపై ఏపీ ప్రభుత్వం వివరణ ఇవ్వనుంది. ఈ మేరకు నేటి మధ్యాహ్నం 3 గంటలకు సీఎస్ సమీర్ శర్మ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జీఓపై ఇప్పటికే ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీఓలు నిలుపుదల చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వంపై పోరుకు ఉద్యోగ సంఘాలు సిద్ధమయ్యాయి.