ap... సెక్యూరిటీ బాండ్ల వేలం

ABN , First Publish Date - 2021-07-13T22:10:13+05:30 IST

ap... సెక్యూరిటీ బాండ్ల వేలం

ap... సెక్యూరిటీ బాండ్ల వేలం

అమరావతి: అధిక వడ్డీకి రిజర్వ్ బ్యాంకు వద్ద రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ బాండ్ల వేలం వేసింది. రిజర్వ్ బ్యాంకు వద్ద 1750 కోట్ల సెక్యురిటీ బాండ్లను ఎపీ ప్రభుత్వం వేలం వేసింది. వెయ్యి కోట్లను 7.12 శాతానికి వడ్డీకి, మరో 750 కోట్లను 7.14 శాతం వడ్డీకి సెక్యురిటీ బాండ్ల వేలం వేసింది. గత వారం కూడా ఇదే వడ్డీ రేటుతో సుమారు 4వేల కోట్లను  ప్రభుత్వం అప్పుగా తెచ్చింది. ఈ వడ్డీ రేట్లతో రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థికభారం పడుతుందని, అధిక వడ్డీ చెల్లిస్తేనే బాండ్ల వేలం జరుగుతుందని ఆర్ధికరంగ నిపుణులు చెబుతున్నారు. 

Updated Date - 2021-07-13T22:10:13+05:30 IST