ఏపీలో కొత్తగా 9,024 కరోనా కేసులు, 87 మంది మృతి

ABN , First Publish Date - 2020-08-12T00:46:20+05:30 IST

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 9,024 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో ..

ఏపీలో కొత్తగా 9,024 కరోనా కేసులు, 87 మంది మృతి

అమరావతి: ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 9,024 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 87 మంది మృతి చెందారు. ఇప్పటివరకూ 2 లక్షల 44 వేల 549 మందికి కరోనా సోకగా మొత్తం 2 వేల 203 మంది చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 87 వేల 597 యాక్టివ్ కేసులు ఉండగా 1 లక్షా 54 వేల 749 మంది రికవరీ అయ్యారు. మొత్తం 25 లక్షల 92 వేల 819 మందికి కరోనా టెస్టులు చేశారు. 




Updated Date - 2020-08-12T00:46:20+05:30 IST