అప్పు కోసం ఏపీ ప్రభుత్వం పరుగులు

ABN , First Publish Date - 2020-10-02T00:45:13+05:30 IST

అప్పుకోసం ఏపీ ప్రభుత్వం పరుగులు తీస్తోంది. ప్రతి పైసా ఖర్చులో సగానికి పైగా అప్పలే చేసింది. ఏడాది కాలంగా ప్రతి కుటుంబంపైనా..

అప్పు కోసం ఏపీ ప్రభుత్వం పరుగులు

అప్పుకోసం ఏపీ ప్రభుత్వం పరుగులు తీస్తోంది. ప్రతి పైసా ఖర్చులో సగానికి పైగా అప్పలే చేసింది. ఏడాది కాలంగా ప్రతి కుటుంబంపైనా లక్ష అప్పు పెట్టింది. పన్నుల రూపంలో సీఎం జగన్.. జనం విరుస్తున్నారు. అప్పులతో దాహం తీరక ప్రభుత్వం జనంపై పడుతోంది. ఏపీ ప్రభుత్వం చేస్తున్న ‘రుణ రత్నాల’పై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు...

Updated Date - 2020-10-02T00:45:13+05:30 IST