శివపంచాక్షరి చదువుతూ రైతుల నిరసన

ABN , First Publish Date - 2020-02-21T16:57:27+05:30 IST

శివపంచాక్షరి చదువుతూ రైతుల నిరసన

శివపంచాక్షరి చదువుతూ రైతుల నిరసన

అమరావతి: పండగ లేదు..పబ్బం లేదు అమరావతి కోసం రైతులు అన్నింటినీ వదిలేశారు. నిరసనలు కొనసాగిస్తున్నారు. నేటితో 66వ రోజుకు అమరావతి పోరు చేరుకుంది. శివరాత్రి రోజు కూడా రైతులు ధర్నాలు కొనసాగిస్తున్నారు. శివపంచాక్షరి చదువుతూ రైతులు, మహిళలు ఆందోళన చేస్తున్నారు. 


Updated Date - 2020-02-21T16:57:27+05:30 IST