20వ రోజు రాజధాని రైతుల మహాపాదయాత్ర ప్రారంభం
ABN , First Publish Date - 2021-11-20T15:30:00+05:30 IST
రెండు రోజుల విరామం అనంతరం రాజధాని రైతుల మహాపాదయాత్ర ప్రారంభమైంది.
ప్రకాశం: రెండు రోజుల విరామం అనంతరం రాజధాని రైతుల మహాపాదయాత్ర ప్రారంభమైంది. శనివారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రైతులు 20వ రోజు పాదయాత్రను మొదలుపెట్టారు. మహిళలు, స్థానికులు భారీ ఎత్తున తరలి వచ్చి యాత్రకు సంఘీభావం తెలుపుతున్నారు.