ఏపీలో బ్యాంకుల సమాయాల్లో మార్పు

ABN , First Publish Date - 2021-04-23T00:15:38+05:30 IST

ఏపీలో బ్యాంకుల సమాయాల్లో మార్పు

ఏపీలో బ్యాంకుల సమాయాల్లో మార్పు

అమరావతి: కరోనా ఉధృతి కారణంగా ఏపీలో బ్యాంకుల సమాయాల్లో మార్పులు చేసినట్లు ఎస్‌ఎల్‌బీసీ ఏపీ కన్వినర్ బ్రహ్మానందరెడ్డి వెల్లడించారు. రేపటి నుంచి మే 15 వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పని బ్యాంకులు చేయనున్నట్లు తెలిపారు. 

 

Updated Date - 2021-04-23T00:15:38+05:30 IST