గుంటూరులో వాపపక్షాల ధర్నా
ABN , First Publish Date - 2021-03-05T13:25:50+05:30 IST
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన బంద్లో వామపక్ష పార్టీలు పాల్గొన్నాయి.
గుంటూరు: విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన బంద్లో వామపక్ష పార్టీలు పాల్గొన్నాయి. బంద్లో భాగంగా జిల్లాలోని ఆర్టీసీ డిపో ఎదురుగా వామపక్షాలు ధర్నాకు దిగాయి. మరోవైపు జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. కళాశాలలు, వ్యాపారసంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి.