రెండో రోజుకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు... కంటతడి పెట్టిన రోజా

ABN , First Publish Date - 2022-03-08T15:35:41+05:30 IST

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండవ రోజు ప్రారంభమయ్యాయి.

రెండో రోజుకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు... కంటతడి పెట్టిన రోజా

అమ‌రావ‌తి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండవ రోజు ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే బీఏసీలో తీసుకున్న నిర్ణ‌యాల‌ను స్పీకర్ తమ్మినేని స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు. అనంతరం ఇటీవల గుండెపోటుతో హఠాన్మరణం చెందిన దివంగత నేత గౌత‌మ్ రెడ్డి మృతిపై సీఎం జగన్ మోహన్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా గౌత‌మ్ రెడ్డితో ఉన్న అనుబంధాల‌ను మంత్రులు అనిల్, పెద్దిరెడ్డి, సురేష్ ఇత‌ర ఎమ్మెల్యేలు సభకు వివరించారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే రోజా సభలో కన్నీటి పర్యంతమయ్యారు. ఏబీఎన్ లైవ్ చూడండి...

Updated Date - 2022-03-08T15:35:41+05:30 IST