అసెంబ్లీలో ఎమ్మెల్యే రోజా పొగడ్తల జల్లుకు స్పీకర్ బ్రేక్
ABN , First Publish Date - 2021-11-26T18:43:06+05:30 IST
అసెంబ్లీలో ఎమ్మెల్యే రోజా పొగడ్తల జల్లుకు స్పీకర్ బ్రేక్ వేశారు.
అమరావతి: శాసనసభలో ప్రశ్నోత్తర సమయంలో నగరి ఎమ్మెల్యే రోజా చేస్తున్న పొగడ్తల జల్లుకు స్పీకర్ తమ్మినేని సీతారాం బ్రేక్ వేశారు. ప్రశ్న మాత్రమే అడగాలని సూచించారు. దీనిపై రోజా తనదైన శైలిలో సమాధానమిస్తూ జగన్ను స్తుతిస్తూ కొనసాగించారు.