శైలపుత్రిగా భ్రమరాంబ

ABN , First Publish Date - 2020-10-18T09:02:52+05:30 IST

శైలపుత్రిగా భ్రమరాంబ

శైలపుత్రిగా భ్రమరాంబ

కర్నూలు(కల్చరల్‌), అక్టోబరు 17: శ్రీశైల మహాక్షేత్రంలో దసరా నవరాత్రి ఉత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజున భ్రమరాంబదేవి ఉత్సవమూర్తికి శైలపుత్రి అలంకరణ చేశారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు భృంగివాహన సేవ నిర్వహించారు. ద్విభుజాలను కలిగిన ఈ దేవి కుడిచేతిలో త్రిశూలాన్ని, ఎడమ చేతిలో పద్మాన్ని ధరించి దర్శనమిచ్చారు.

Updated Date - 2020-10-18T09:02:52+05:30 IST