జిల్లా అర్చక సంఘం నూతన కార్యవర్గం
ABN , First Publish Date - 2020-09-21T10:41:07+05:30 IST
జిల్లా అర్చక సంఘం నూతన కార్యవర్గం
బొబ్బిలి రూరల్: పట్టణంలోని ఆదివారం పంచాక్షరి గుంపస్వామి ఆధ్వర్యం లో జిల్లా స్థాయి అర్చక సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సం ఘంలో దూపం మల్లేశ్వరరావు, వాసు, మర్ల విశ్వనాథం, దమరసింగు కనకలింగేశ్వరరావు, కొండేటి రామలింగేశ్వరరావు ఉన్నారు వీరు రానున్న రోజుల్లో దేవాలయ అర్చకులకు అర్చక శిక్షణ ఇవ్వనున్నారు.